దేశంలో కరోనా కేసుల తాజా వివరాలు ఇవే..!

| Edited By:

Apr 09, 2020 | 7:12 PM

దేశ వ్యాప్తంగా కరోనా విళయతాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో పాజిటివ్ కేసులు తగ్గినా.. మరణాలు పెరిగాయి. కేవలం 24గంటల్లో కరోనా ప్రభావంతో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా మరో 591 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు దేశంలో మొత్తం 5865 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. అందులో 5218 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. మొత్తం 169 మంది ప్రాణాలు కోల్పోగా.. 478 మంది డిశ్చార్జ్ అయినట్లు […]

దేశంలో కరోనా కేసుల తాజా వివరాలు ఇవే..!
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా విళయతాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో పాజిటివ్ కేసులు తగ్గినా.. మరణాలు పెరిగాయి. కేవలం 24గంటల్లో కరోనా ప్రభావంతో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా మరో 591 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు దేశంలో మొత్తం 5865 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. అందులో 5218 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. మొత్తం 169 మంది ప్రాణాలు కోల్పోగా.. 478 మంది డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది.