క్యూలైన్లో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకున్న కేరళ సీఎం
కేరళ : దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు మూడో విడత పోలింగ్ కొనసాగుతోంది. కేరళ సీఎం పినరయి విజయన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కన్నూర్ జిల్లా పెనరాయి గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో క్యూలైన్లో నిల్చొని ఓటు వేశారు.
కేరళ : దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు మూడో విడత పోలింగ్ కొనసాగుతోంది. కేరళ సీఎం పినరయి విజయన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కన్నూర్ జిల్లా పెనరాయి గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో క్యూలైన్లో నిల్చొని ఓటు వేశారు.