Gold, Silver Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం, వెండి ధరలు

|

Jul 01, 2022 | 6:18 AM

Gold, Silver Price Today: మహిళలకు అత్యంత ఇష్టపడేది బంగారం. పసిడి ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఒక రోజు తగ్గితే..

Gold, Silver Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం, వెండి ధరలు
Gold Silver Price
Follow us on

Gold, Silver Price Today: మహిళలకు అత్యంత ఇష్టపడేది బంగారం. పసిడి ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఒక రోజు తగ్గితే, మరో రోజు పెరుగుతుంది. తాజాగా దేశంలో బంగారం, వెండి ధర తగ్గుముఖం పట్టింది. అయితే 10 గ్రాముల బంగారం ధరపై స్వల్పంగా అంటే రూ.100 నుంచి రూ.200 వరకు తగ్గింది. ఇక వెండి కిలోపై రూ.800 నుంచి రూ.1000 వరకు తగ్గింది. ఇక వెండి రెండు రోజుల్లో సుమారు రూ.1500 నుంచి రూ. 2000 వరకు తగ్గుముఖం పట్టింది. తాజాగా శుక్రవారం (జూలై 1)న దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

☛ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,890 వద్ద ఉంది.

ఇవి కూడా చదవండి

☛ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,890 ఉంది.

☛ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,780 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,030 వద్ద ఉంది.

☛ ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,890 వద్ద కొనసాగుతోంది.

☛ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,890 వద్ద ఉంది.

☛ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,890 ఉంది.

☛ బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,670 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,920 ఉంది.

☛ కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,890 వద్ద ఉంది.

వెండి ధరలు..

ఇక బంగారం పెరిగితే.. వెండి కూడా పెరుగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,100 ఉండగా, విజయవాడలో రూ.65,100 ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.65,100 ఉండగా, ముంబైలో రూ.58,600 వద్ద ఉంది. ఇక ఢిల్లీలో కిలో వెండి రూ.58,600 ఉండగా, కోల్‌కతాలో రూ.58,600 వద్ద కొనసాగుతోంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.65,100 ఉండగా, కేరళలో రూ.65,100 వద్ద కొనసాగుతోంది.

పసిడి, వెండి ధరలు పెరిగడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కోవిడ్‌, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. తాజాగా పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి