కేటీఆర్ మీదనే కేసీఆర్ సిట్ వేయించారు: లోకేశ్

|

Mar 07, 2019 | 10:26 AM

విజయవాడ: తెలుగు రాష్ట్రాల మధ్య డేటా వార్ మదురుతోంది. నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాను తెలంగాణ నేత కేటీఆర్ దొంగతనం చేస్తే, దానిపై కేసీఆర్ సిట్ వేయించారని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఆ డేటాను ఇచ్చింది జగన్‌కేననే విషయం తేలుతుందన్నారు. జగన్‌ను కూడా లోకేశ్ విమర్శించారు. “సెల్ఫ్‌గోల్ స్పెష‌లిస్ట్ జ‌గ‌న్ గారూ! కోడిక‌త్తి కేసు మోడీగారు మోజుప‌డి ఎన్ఐఏతో ద‌ర్యాప్తు చేయించారు. పొడిచింది వైకాపా కార్య‌క‌ర్త‌. పొడిపించుకున్న‌ది మీరేన‌ని […]

కేటీఆర్ మీదనే కేసీఆర్ సిట్ వేయించారు: లోకేశ్
Follow us on

విజయవాడ: తెలుగు రాష్ట్రాల మధ్య డేటా వార్ మదురుతోంది. నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాను తెలంగాణ నేత కేటీఆర్ దొంగతనం చేస్తే, దానిపై కేసీఆర్ సిట్ వేయించారని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు.

ఆ డేటాను ఇచ్చింది జగన్‌కేననే విషయం తేలుతుందన్నారు. జగన్‌ను కూడా లోకేశ్ విమర్శించారు. “సెల్ఫ్‌గోల్ స్పెష‌లిస్ట్ జ‌గ‌న్ గారూ! కోడిక‌త్తి కేసు మోడీగారు మోజుప‌డి ఎన్ఐఏతో ద‌ర్యాప్తు చేయించారు. పొడిచింది వైకాపా కార్య‌క‌ర్త‌. పొడిపించుకున్న‌ది మీరేన‌ని ఎన్ఐఏ తేల్చింది” అని లోకేశ్ ట్వీట్ చేశారు.