సిద్ధిపేట ప్రభుత్వాస్పత్రిలో దారుణం

| Edited By:

Feb 19, 2019 | 11:46 AM

తెలంగాణ సిద్ధిపేట జిల్లా ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ప్రసవం కోసం వస్తే కడుపులో కాటన్ పెట్టి కుట్టేశారు డాక్టర్లు. ఈ నెల 2న రేణుక అనే మహిళ సిద్ధిపేట ఆస్పత్రికి ప్రసవానికి వచ్చింది. డెలీవరీ తర్వాత ఇంటికి వెళ్లిపోయారు. అయితే.. కొద్ది రోజుల తర్వాత కడుపు నొప్పి రావడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితురాలికి మళ్లీ ఆపరేషన్ చేసి కాటన్ ను బయటకు తీశారు డాక్టర్లు. అనంతరం సిద్ధిపేట ప్రభుత్వాసుపత్రి ఎదుట రేణుక బంధువులు ఆందోళనకు […]

సిద్ధిపేట ప్రభుత్వాస్పత్రిలో దారుణం
Follow us on

తెలంగాణ సిద్ధిపేట జిల్లా ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ప్రసవం కోసం వస్తే కడుపులో కాటన్ పెట్టి కుట్టేశారు డాక్టర్లు. ఈ నెల 2న రేణుక అనే మహిళ సిద్ధిపేట ఆస్పత్రికి ప్రసవానికి వచ్చింది. డెలీవరీ తర్వాత ఇంటికి వెళ్లిపోయారు. అయితే.. కొద్ది రోజుల తర్వాత కడుపు నొప్పి రావడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితురాలికి మళ్లీ ఆపరేషన్ చేసి కాటన్ ను బయటకు తీశారు డాక్టర్లు. అనంతరం సిద్ధిపేట ప్రభుత్వాసుపత్రి ఎదుట రేణుక బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యులు మాత్రం ఆమెకు నార్మల్ డెలివరీ చేశామని చెబుతున్నారు.