జయరాం హత్య కేసు: శిఖాపై కేసు నమోదు

| Edited By:

Feb 26, 2019 | 7:28 AM

ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో ఆయన మేన కోడలు శిఖా చౌదరిపై కేసు నమోదైంది. ఐపీసీ 448, 380, 506 సెక్షన్ల కింద జూబ్లీహిల్స్ పోలీసులు శిఖాపై కేసు నమోదు చేశారు. ఇంట్లోకి వెళ్లి కీలక పత్రాలను శిఖా తీసుకెళ్లారని ఇప్పటికే జయరాం కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయగా.. తాజాగా వీటికి సంబంధించిన మరోసారి జయరాం మామ పిచ్చయ్య చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేశారు పోలీసులు.

జయరాం హత్య కేసు: శిఖాపై కేసు నమోదు
Follow us on

ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో ఆయన మేన కోడలు శిఖా చౌదరిపై కేసు నమోదైంది. ఐపీసీ 448, 380, 506 సెక్షన్ల కింద జూబ్లీహిల్స్ పోలీసులు శిఖాపై కేసు నమోదు చేశారు. ఇంట్లోకి వెళ్లి కీలక పత్రాలను శిఖా తీసుకెళ్లారని ఇప్పటికే జయరాం కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయగా.. తాజాగా వీటికి సంబంధించిన మరోసారి జయరాం మామ పిచ్చయ్య చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేశారు పోలీసులు.