ఓటేసిన అబ్దుల్లాలిద్దరూ

జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు, తండ్రీకొడుకులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా తమ ఓటును వేశారు. శ్రీనగర్‌ మున్షి బాగ్ ఏరియాలోని ఓ పోలింగ్ బూత్‌లో వారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఒమర్ అబ్దులా మాట్లాడుతూ.. ‘‘జమ్ముకశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఎన్నికల కమిషన్, కేంద్రం కలిసి జమ్ముకశ్మీర్‌కు ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ఆశిస్తున్నాం. అది జమ్ము కశ్మీర్ ప్రజల హక్కు’’ అంటూ పేర్కొన్నారు.

ఓటేసిన అబ్దుల్లాలిద్దరూ

Edited By:

Updated on: Apr 18, 2019 | 5:26 PM

జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు, తండ్రీకొడుకులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా తమ ఓటును వేశారు. శ్రీనగర్‌ మున్షి బాగ్ ఏరియాలోని ఓ పోలింగ్ బూత్‌లో వారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఒమర్ అబ్దులా మాట్లాడుతూ.. ‘‘జమ్ముకశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఎన్నికల కమిషన్, కేంద్రం కలిసి జమ్ముకశ్మీర్‌కు ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ఆశిస్తున్నాం. అది జమ్ము కశ్మీర్ ప్రజల హక్కు’’ అంటూ పేర్కొన్నారు.