నేడు సీఎం జగన్‌ని కలవనున్న దివ్య తల్లిదండ్రులు

విజయవాడలో ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన దివ్య తేజస్విని తల్లిదండ్రులు ఇవాళ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవనున్నారు

నేడు సీఎం జగన్‌ని కలవనున్న దివ్య తల్లిదండ్రులు
Follow us

| Edited By:

Updated on: Oct 20, 2020 | 11:30 AM

Divya Tejaswini Parents: విజయవాడలో ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన దివ్య తేజస్విని తల్లిదండ్రులు ఇవాళ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవనున్నారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు వారు జగన్‌ని కలవనున్నారు. అయితే ప్రేమ పేరుతో బీటెక్ విద్యార్థిని దివ్యను గణేష్‌ బాబు దారుణంగా హత్య చేశారు. దివ్య నిద్రిస్తుండగా.. ఆమె ఇంటికెళ్లి కత్తితో పొడిచి చంపాడు. ఆ తరువాత తనపై దాడి చేసుకున్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేస్తున్నారు. ఇక ఘటన తరువాత దేజస్విని తల్లిదండ్రులను హోంమంత్రి కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ను కలిసే అవకాశం ఇవ్వాలని వారు సుచరితను కోరారు. ఈ నేపథ్యంలో సుచరిత ప్రత్యేక చొరవ తీసుకొని ఏర్పాట్లు చేశారు.

Read More:

ఆ నటుడితో రాశి రెండోసారి రొమాన్స్‌..!

డ్రగ్స్‌ కేసు: ప్రముఖ నటి సోదరుడు అరెస్ట్‌

Latest Articles
సైకిల్ బెల్ మాత్రమే మిగిలింది.. జగన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
సైకిల్ బెల్ మాత్రమే మిగిలింది.. జగన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
పీఎఫ్ సొమ్ము ఎన్ని రోజుల్లో అకౌంట్‌లో పడుతుందో తెలిస్తే షాకవుతారు
పీఎఫ్ సొమ్ము ఎన్ని రోజుల్లో అకౌంట్‌లో పడుతుందో తెలిస్తే షాకవుతారు
మా ముందు కోహ్లీ పప్పులుడకవ్.. అమెరికాలో ఆట కట్టిస్తాం: బాబర్
మా ముందు కోహ్లీ పప్పులుడకవ్.. అమెరికాలో ఆట కట్టిస్తాం: బాబర్
అయోధ్యలోని గోలు వీడియో వైరల్.. రెండు కోట్ల వ్యూస్..
అయోధ్యలోని గోలు వీడియో వైరల్.. రెండు కోట్ల వ్యూస్..
మెట్ గాలా ఫ్యాషన్ ఫెస్టివల్‌లో అదరగొట్టిన అలియా..
మెట్ గాలా ఫ్యాషన్ ఫెస్టివల్‌లో అదరగొట్టిన అలియా..
మీ వాహనాలకు కలర్ కలర్ ఎల్ఈడీ లైట్స్ ఉన్నాయా..?
మీ వాహనాలకు కలర్ కలర్ ఎల్ఈడీ లైట్స్ ఉన్నాయా..?
మామిడి పండ్లు తినే అలవాటుందా..? వామ్మో.. ఈ విషయాలు తెలుసుకోండి
మామిడి పండ్లు తినే అలవాటుందా..? వామ్మో.. ఈ విషయాలు తెలుసుకోండి
ఈ ముద్దుగుమ్మ చూపు సోకిన చంద్రుడు.. సిగ్గుతో మబ్బుల చాటున దగడా..
ఈ ముద్దుగుమ్మ చూపు సోకిన చంద్రుడు.. సిగ్గుతో మబ్బుల చాటున దగడా..
ఆ ఊరికి ఏమైనా శాపం ఉందా..? ఎందుకు మగవారు చనిపోతున్నారు..?
ఆ ఊరికి ఏమైనా శాపం ఉందా..? ఎందుకు మగవారు చనిపోతున్నారు..?
జియో యూజర్లకు గుడ్‌న్యూస్‌.. కేవలం రూ.49తో 25జీబీ డేటా..
జియో యూజర్లకు గుడ్‌న్యూస్‌.. కేవలం రూ.49తో 25జీబీ డేటా..