కరోనా కట్టడికి నడుంబిగించిన ఎంపీ గోరంట్ల మాధవ్..
ఒకప్పుడు పోలీసు ఆఫీసర్గా తుపాకీ చేతపట్టి డ్యూటీ చేసిన హిందూపురం పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్ ఇప్పుడు వాటర్గన్ పట్టుకుని తిరుగుతున్నారు. పాజిటివ్ కేసులతో రెడ్జోన్గా మారిన హిందూపురం వీధుల్లో ఫైర్ ఇంజన్ వాటర్గన్తో కెమికల్ స్ప్రే చేస్తూ కరోనా వ్యాప్తి నివారణకు కృషి చేస్తున్నారు. ప్రభుత్వ సిబ్బందితో కలిసి పనులు చేస్తున్నారు. రెడ్జోన్, కంటైన్మెంట్ ఏరియాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, స్వీయనియంత్రణ పాటించాలని మాధవ్ సూచిస్తున్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోని విధంగా సీఎం జగన్ […]
ఒకప్పుడు పోలీసు ఆఫీసర్గా తుపాకీ చేతపట్టి డ్యూటీ చేసిన హిందూపురం పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్ ఇప్పుడు వాటర్గన్ పట్టుకుని తిరుగుతున్నారు. పాజిటివ్ కేసులతో రెడ్జోన్గా మారిన హిందూపురం వీధుల్లో ఫైర్ ఇంజన్ వాటర్గన్తో కెమికల్ స్ప్రే చేస్తూ కరోనా వ్యాప్తి నివారణకు కృషి చేస్తున్నారు. ప్రభుత్వ సిబ్బందితో కలిసి పనులు చేస్తున్నారు. రెడ్జోన్, కంటైన్మెంట్ ఏరియాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, స్వీయనియంత్రణ పాటించాలని మాధవ్ సూచిస్తున్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోని విధంగా సీఎం జగన్ పోలీసుల సేవలకు గుర్తింపు ఇవ్వడం ఓ మాజీ అధికారిగా తనకు గర్వంగా ఉందని అంటున్నారు మాధవ్.