
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దిశను మార్చుకుని క్రమంగా మధ్య భారత దేశం వైపుగా ప్రయాణం

ఫలితంగా స్థిరంగా కొనసాగుతోన్న ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి

రేపటికి మరింత బలపడనున్న అల్పపీడన ద్రోణి

ద్రోణి ప్రభావంతో ఈ నెల 21, 22 తేదీల్లో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం