ఏపీ రైతులకు శుభవార్త.. రుణమాఫీ నిధులు విడుదల

|

Apr 06, 2019 | 6:14 PM

అమరావతి: సార్వత్రిక ఎన్నికల ముందు ఏపీ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రైతులకు నాలుగో విడత రుణమాఫీ కింద సోమవారం రూ. 3600 కోట్ల రూపాయలను విడుదల చేయనుంది. ఇకపోతే సోమవారం నుంచి ఈ నిధులు 48 గంటల్లోగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి.

ఏపీ రైతులకు శుభవార్త.. రుణమాఫీ నిధులు విడుదల
Follow us on

అమరావతి: సార్వత్రిక ఎన్నికల ముందు ఏపీ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రైతులకు నాలుగో విడత రుణమాఫీ కింద సోమవారం రూ. 3600 కోట్ల రూపాయలను విడుదల చేయనుంది. ఇకపోతే సోమవారం నుంచి ఈ నిధులు 48 గంటల్లోగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి.