Andhra Pradesh: పెళ్లి వేడుకలో ఆహారం కలుషితం..  17మందికి తీవ్ర అస్వస్థత

|

Aug 21, 2022 | 8:55 AM

కోనసీమ జిల్లా మండపేటలో ఓ వివాహ వేడుకలో కలుషిత ఆహారం సేవించి 17 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులను

Andhra Pradesh: పెళ్లి వేడుకలో ఆహారం కలుషితం..  17మందికి తీవ్ర అస్వస్థత
Food Poison
Follow us on

Andhra Pradesh: పెళ్లిలో కలుషిత ఆహారం తిన్న 17 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. కోనసీమ జిల్లా మండపేటలో ఓ వివాహ వేడుకలో కలుషిత ఆహారం సేవించి 17 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులను మండపేట ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టుగా తెలిసింది. ఈ సమాచారం మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన డాక్టర్ ప్రియాంక వాహిని తెలిపారు. వివాహ వేడుకలో ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమేమిటనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి