న్యూజెర్సీలో భాగవత సప్తాహం

| Edited By:

Jul 02, 2019 | 10:17 PM

న్యూజెర్సీ సౌత్ ప్లెయిన్ ఫీల్డ్ సాయిదత్త పీఠం ఆధ్వర్యంలో భాగవత సప్తాహం వైభవంగా జరిగింది. దుబాయ్ నుంచి వచ్చిన విజయ్ భాయ్ శాస్త్రీ జీ.. భాగవతం గురించి వివరించారు. ఏడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రవాసులు పాల్గొన్నారు. అమెరికాలోనూ ఇలాంటి పురాణ కథలు ఏర్పాటుచేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 

న్యూజెర్సీలో భాగవత సప్తాహం
Follow us on

న్యూజెర్సీ సౌత్ ప్లెయిన్ ఫీల్డ్ సాయిదత్త పీఠం ఆధ్వర్యంలో భాగవత సప్తాహం వైభవంగా జరిగింది. దుబాయ్ నుంచి వచ్చిన విజయ్ భాయ్ శాస్త్రీ జీ.. భాగవతం గురించి వివరించారు. ఏడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రవాసులు పాల్గొన్నారు. అమెరికాలోనూ ఇలాంటి పురాణ కథలు ఏర్పాటుచేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.