వరల్డ్ ట్రేడ్ సెంటర్లపై ఉగ్రదాడి.. బాప్ రే ! అంతా బీభత్సం !

|

Sep 11, 2019 | 5:55 PM

సరిగ్గా 18 ఏళ్ళ క్రితం..2001 సెప్టెంబరు 11 న అమెరికాలోని ప్రముఖ వరల్డ్ ట్రేడ్ సెంటర్లపై ఉగ్రవాదులు విమానాలతో బాంబుల వర్షం కురిపించారు. ఆ ఘటనలో భారీ ట్విన్ టవర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆ ఘటన తాలూకు ఫోటోలు తాజాగా మరిన్ని రిలీజయ్యాయి. ఆ రోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకున్న డాక్టర్ ఎమిలీ చిన్ అనే వ్యక్తి అక్కడికి చేరుకున్నాడు. తన కళ్ళముందు జరిగిన ఈ ఘటనను నిశ్చేష్టుడై చూసి అప్పటికప్పుడు కొన్ని […]

వరల్డ్ ట్రేడ్ సెంటర్లపై ఉగ్రదాడి.. బాప్ రే ! అంతా బీభత్సం !
Follow us on

సరిగ్గా 18 ఏళ్ళ క్రితం..2001 సెప్టెంబరు 11 న అమెరికాలోని ప్రముఖ వరల్డ్ ట్రేడ్ సెంటర్లపై ఉగ్రవాదులు విమానాలతో బాంబుల వర్షం కురిపించారు. ఆ ఘటనలో భారీ ట్విన్ టవర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆ ఘటన తాలూకు ఫోటోలు తాజాగా మరిన్ని రిలీజయ్యాయి. ఆ రోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకున్న డాక్టర్ ఎమిలీ చిన్ అనే వ్యక్తి అక్కడికి చేరుకున్నాడు. తన కళ్ళముందు జరిగిన ఈ ఘటనను నిశ్చేష్టుడై చూసి అప్పటికప్పుడు కొన్ని ఫోటోలు తీస్తూనే భయంతో పరుగులు తీశాడు. అత్యంత భయానకంగా.. మంటల్లో మండుతూ ఆ టవర్స్ కూలిపోయాయి. ఆ నాటి ఘటనలో సుమారు 2,900 మంది మరణించినట్టు అంచనా.. మరెంతో మంది గాయపడ్డారు. ఆ టవర్స్ పై రేగిన మంటలు దాదాపు వంద రోజుల వరకు అలాగే కొనసాగగా.. అగ్నిమాపక సిబ్బంది నిరంతరాయంగా వాటిని ఆర్పేందుకు నానా పాట్లు పడ్డారు. ఇప్పటికీ నాటి ఘటనను తలచుకుని అమెరికా వణికిపోతోంది.