ఆఫ్ఘాన్-పాక్ ఘర్షణలను ఆపడం చిటికెలో పని అంటున్న ట్రంప్ వీడియో
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను తాను పీస్ ప్రెసిడెంట్గా నిరూపించుకోవాలని, నోబెల్ శాంతి బహుమతిని పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గాజా-ఇజ్రాయెల్, ఉక్రెయిన్-రష్యాల మధ్య శాంతి చర్చలు జరిపిన తర్వాత, ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ ఘర్షణలను కూడా పరిష్కరించడం ద్వారా తన తొమ్మిదవ విజయాన్ని నమోదు చేసుకోవాలని చూస్తున్నారు.
పాక్ వైమానిక దాడులు, ఆఫ్ఘనిస్తాన్ ఆగ్రహంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను తాను “మిస్టర్ పీస్ ప్రెసిడెంట్”గా నిరూపించుకోవాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో నోబెల్ బహుమతిని తృటిలో కోల్పోయిన ట్రంప్, ఈసారి కచ్చితంగా దాన్ని సాధించాలని పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే గాజా-ఇజ్రాయెల్ మధ్య శాశ్వత శాంతి ఒప్పందం కుదిర్చిన తర్వాత, ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని కూడా ముగించేందుకు చర్చలు ప్రారంభించారు.
మరిన్ని వీడియోల కోసం :
