AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రానున్న ఐదు రోజులు భగభగలే !! తెలంగాణలో పెరగనున్న ఉష్ణోగ్రతలు !!

రానున్న ఐదు రోజులు భగభగలే !! తెలంగాణలో పెరగనున్న ఉష్ణోగ్రతలు !!

Phani CH
|

Updated on: Mar 30, 2022 | 8:09 AM

Share

అప్పుడే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. మార్చి చివరి వారంలోనే భానుడు భగభగమంటున్నాడు. రాష్ట్రంలో ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

అప్పుడే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. మార్చి చివరి వారంలోనే భానుడు భగభగమంటున్నాడు. రాష్ట్రంలో ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే పలు చోట్ల పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. రోజురోజుకు ఎండ వేడిమి పెరిగిపోతుండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం 12 తర్వాత ఇంటి నుంచి కాలు బయట పెట్టేందుకు భయపడుతున్నారు. ఈ క్రమంలో, హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా నివేదిక విడుదల చేసింది. రానున్న ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరగనున్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. మూడునుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతల్లో పెరుగుదల నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.

Also Watch:

రాజమౌళి ఆ ఒక్క మిస్టేక్ చేయకపోతే RRR మరోలా ఉండేది !!

Rashmika Mandanna: వర్కవుట్స్‌తో చెమటలు పట్టిస్తున్న రష్మిక..!

Alia Bhatt: RRR పోస్టర్స్ డిలీట్ !! జక్కన్నపై అలిగిన సీత

RRR: చెర్రీని రాముడిగా అనుకుంటున్నారు.. అందుకే ఆరాధిస్తున్నారు !!