ప్లాట్‌ఫామ్‌కి రైలుకి మధ్య గ్యాప్‌లో మహిళ !! తర్వాత ఏం జరిగిందంటే ??

|

Apr 28, 2022 | 9:14 AM

ఆర్జెంటినాలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ మహిళ రైలు ఎక్కబోయి పట్టుతప్పి పడిపోయింది. ఊహించని ఘటనతో అంతా షాక్‌కి గురయ్యారు.

ఆర్జెంటినాలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ మహిళ రైలు ఎక్కబోయి పట్టుతప్పి పడిపోయింది. ఊహించని ఘటనతో అంతా షాక్‌కి గురయ్యారు. కొందరు భయంతో కళ్ళు మూసుకుంటే ఇంకొందరు ఆమెకు సాయం చేసి పైకి లేపారు. అయితే ప్రమాదం నుంచి ఆ మహిళ సురక్షితంగా బయటపడింది. కాసేపు సేదదీరిన అనంతరం అంబులెన్స్‌లో ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. స్టేషన్‌లో ట్రైన్‌ కోసం వేచి చూసిన మహిళ ఉన్నట్లుండి పడుతూ లేస్తూ నడుచుకుంటూ వెళ్ళి రైలు ఎక్కింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కళ్లనుంచి నీరు రాకుండా ఉల్లిపాయలు ఎలా కట్‌చేయాలో తెలుసా..!

Follow us on