ఆ సమాధి పై ఎరుపు రంగు హెచ్చరిక !! తెరిచారో అంతే సంగతులు !!

Updated on: Jun 21, 2022 | 9:51 AM

ఇజ్రాయెల్‌లో గలీలీలోని యూదుల బీట్‌ షీయారిమ్‌ శ్మశానవాటికలో ఒక పురాతన సమాధిని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే ఆ దేశంలో కనుగొన్న సమాధి చాలా ఆసక్తికరంగా ఉంది.

ఇజ్రాయెల్‌లో గలీలీలోని యూదుల బీట్‌ షీయారిమ్‌ శ్మశానవాటికలో ఒక పురాతన సమాధిని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే ఆ దేశంలో కనుగొన్న సమాధి చాలా ఆసక్తికరంగా ఉంది. ఆ సమాధిపై ఉండే హెచ్చరిక చూస్తే కచ్చితంగా వామ్మో! అనిపిస్తుంది. యూనెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో కనుగొన్న తొలి సమాధి ఇదేనని శాస్తవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కాగా.. సమాధిపై ఎరుపు రంగుతో ఒక హెచ్చరిక హిబ్రూ లిపిలో ఉంది. ఈ సమాధి తెరిచే సాహసం చేస్తే శపించబడతారనేరది ఆ హెచ్చరిక సారాంశం. ఈ సమాధి 18 వేల ఏ‍ళ్ల నాటిదని అన్నారు. మతం మార్చుకున్న జాకబ్‌ అనే యూదు వ్యక్తిదని చెబుతున్నారు. పైగా ఆ హెచ్చరికలో మీరు తెరవకూడని వస్తువులు అంటూ వాటి వివరాలు కూడా ఉన్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘ల్యాగ్ వద్దు.. మ్యాటర్ లాగొద్దు’ ఇలాంటి రిజైన్ లెటర్ ఎప్పుడూ చూసుండరు !!

చిన్న గాజు సీసాలో అద్భుత కళాఖండం.. వీడియో చూస్తే వావ్‌ అనక మానరు

కానిస్టేబుల్ మానవత్వం చూసి.. మనసున్న మా రాజు అంటున్న నెటిజెన్స్.. మనసును హత్తుకుంటున్న వీడియో

తవ్వకాల్లో బయటపడిన పురాతన పెట్టె !! ఓపెన్‌ చేసి చూడగా కళ్లు జిగేల్‌..

వీరావేశంతో.. స్టేజ్‌ పై డ్యాన్స్ ఇరగదీసిన ఆర్జీవీ.. మైకల్ జాక్సన్ మరిపించాడు అంటున్న ఫ్యాన్స్

 

Published on: Jun 21, 2022 09:51 AM
Loading...
Unable to load recommendations.
Follow Us