AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతులు, కూలీల పేర్లతో రూ.170 కోట్ల క్రిప్టో కరెన్సీ మోసం వీడియో

రైతులు, కూలీల పేర్లతో రూ.170 కోట్ల క్రిప్టో కరెన్సీ మోసం వీడియో

Samatha J
|

Updated on: Sep 27, 2025 | 8:02 AM

Share

తెలంగాణలో రూ.170 కోట్ల క్రిప్టో కరెన్సీ మోసం వెలుగులోకి వచ్చి కలకలం రేపుతోంది. కూలీలు, రైతుల పేర్లను ఉపయోగించి ఓ ముఠా నకిలీ అకౌంట్లతో భారీ లావాదేవీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ఐటీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. సిద్దిపేట, ఖమ్మం, హైదరాబాద్ సహా పలు చోట్ల ఈ మోసాలు జరిగినట్లు తేలింది. ఈ వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

తెలంగాణ రాష్ట్రంలో రూ.170 కోట్ల భారీ క్రిప్టో కరెన్సీ మోసం వెలుగులోకి వచ్చి కలకలం రేపుతోంది. కూలీలు, రైతుల పేర్లను దుర్వినియోగం చేస్తూ ఒక ముఠా ఈ క్రిప్టో కరెన్సీ లావాదేవీలను జరిపినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ వ్యవహారంపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు విస్తృత విచారణ చేపట్టారు.

మరిన్ని వీడియోల కోసం :

టచ్‌ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో

సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్‌ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి

రామాయణం నాటకం వేస్తూ..కుప్పకూలిన దశరథ వేషధారి!వీడియో

దటీజ్‌ ఎన్టీఆర్‌.. గాయలతోనే షూటింగ్ వీడియో

Published on: Sep 27, 2025 08:00 AM