EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
EPFO సభ్యులైన ప్రైవేటు ఉద్యోగులకు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకం కింద జీవిత బీమా ప్రయోజనాలు అందుతాయి. ఈ పథకానికి ఉద్యోగుల నుంచి ఎలాంటి కాంట్రిబ్యూషన్ ఉండదు. యజమానులు 0.5% విరాళంగా అందిస్తారు. ఉద్యోగి మరణిస్తే, నామినీకి రూ. 2.5 లక్షల నుండి రూ. 7 లక్షల వరకు బీమా మొత్తం లభిస్తుంది, ఆర్థిక భద్రతను అందిస్తుంది.
EPFO అందిస్తున్న అదిరిపోయే శుభవార్త ప్రైవేటు రంగ ఉద్యోగుల జీవితాలను ప్రభావితం చేయనుంది. ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకం ద్వారా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యులుగా ఉన్న ప్రైవేటు ఉద్యోగులకు జీవిత బీమా ప్రయోజనాలను అందిస్తోంది. ఈ పథకం ఉద్యోగులకు ఉచితంగా లభిస్తుంది, దీనికి ఎలాంటి కాంట్రిబ్యూషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ మరియు ఇతర నిబంధనల చట్టం 1952 కింద నమోదైన అన్ని సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది. నెలకు రూ. 15,000 బేసిక్ శాలరీ ఉన్న ఉద్యోగులు డిఫాల్ట్గా ఈ పథకంలో చేర్చబడతారు.
మరిన్ని వీడియోల కోసం :
స్టార్ హీరోలు కూడా భయపడుతుంటే.. కాజల్ ఒక్కతే ధైర్యంగా కామెంట్ చేసింది వీడియో
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు

