పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
సంక్రాంతి పండుగ అంటే కొత్త అల్లుళ్లు, కోడిపందాలు సందడే సందడి. రకరకాల పిండి వంటలు, వెజ్, నాన్వెజ్ వంటకాలతో కొత్త అల్లుడికి విందు ఏర్పాటు చేయడం ఆంధ్రా స్పెషల్. ఇదిలా ఉంటే పండగవేళ చికెన్, మటన్ ధరలే కాదు, చేపల ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. అయినాసరే, కొత్త అల్లుడికి కోడికూర, చేపలపులుసు పెట్టి తీరాల్సిందే అన్నట్టుగా అందరూ ఎగబడి కొంటున్నారు.
సంక్రాంతి పండుగ అంటే కొత్త అల్లుళ్లు, కోడిపందాలు సందడే సందడి. రకరకాల పిండి వంటలు, వెజ్, నాన్వెజ్ వంటకాలతో కొత్త అల్లుడికి విందు ఏర్పాటు చేయడం ఆంధ్రా స్పెషల్. ఇదిలా ఉంటే పండగవేళ చికెన్, మటన్ ధరలే కాదు, చేపల ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. అయినాసరే, కొత్త అల్లుడికి కోడికూర, చేపలపులుసు పెట్టి తీరాల్సిందే అన్నట్టుగా అందరూ ఎగబడి కొంటున్నారు. ఈ క్రమంలో విశాఖ ఫిషింగ్ హార్బర్ జనాలతో కిటకిటలాడుతోంది. సాధారణ చేపలు కూడా కేజీ రూ.600 నుంచి 700 పలుకుతున్నాయి. రొయ్యలు కూడా కిలో ఏకంగా రూ.1400లు పలుకుతున్నాయి. విశాఖ ఫిషింగ్ హార్బర్లో రద్దీ… చేపల ధరలపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ఖాజా అందిస్తారు.
మరిన్ని వీడియోల కోసం :