Gold Sweets: దేశంలోనే అత్యంత ఖరీదైన స్వీట్
పండుగ వేళ నోరు తీపి చేసుకోడానికి రాజస్థాన్లోని జైపూర్లో ఒక స్వీట్ షాప్ దేశంలోనే అత్యంత ఖరీదైన స్వీట్ను పరిచయం చేసింది. "స్వర్ణప్రసాదం" అనే ఈ మిఠాయి 24 క్యారెట్ల తినదగిన బంగారు పూతతో, చిల్గోజా గింజలు, కుంకుమపువ్వు, పైన్ నట్స్తో తయారు చేయబడింది. దీని ధర కిలోకు లక్షా 11 వేల రూపాయలు.
పండుగ వేళ నోరు తీపి చేసుకోవడం భారతీయ సంప్రదాయంలో ఒక భాగం. అయితే, రాజస్థాన్లోని జైపూర్లో ఒక స్వీట్ షాప్ ఈ సంప్రదాయాన్ని సరికొత్త స్థాయికి తీసుకువెళ్లింది. వారు దేశంలోనే అత్యంత ఖరీదైన స్వీట్ను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ ప్రత్యేకమైన మిఠాయికి “స్వర్ణప్రసాదం” అని పేరు పెట్టారు. ఈ స్వీట్ ప్రత్యేకత ఏమిటంటే, దీనిని 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో తయారు చేశారు. దీనిపై బంగారు పూత పూయడమే కాకుండా, తినదగిన బంగారాన్ని కూడా ఉపయోగించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నెత్తిన కిరీటం పెట్టి మరీ కోటింగ్.. మాధురి పవర్ తీసేసిన నాగార్జున
TOP 9 ET News: దిమ్మతిరిగే న్యూస్.. పవన్ లోకేష్ కాంబినేషన్లో సినిమా..?
నిన్న దివ్య.. నేడు రీతూ.. ఒక్కొక్కరినీ ఉతికి ఆరేస్తున్న మాధురి! హౌసంతా హడల్
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్కు గిఫ్ట్గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

