భార్యను చంపేశాడని భర్తపై వరకట్నం హత్య కేసు..రెండేళ్లకు చేతిలో బిడ్డతో కనిపించిన వివాహిత వీడియో
ఉత్తరప్రదేశ్ ఔరియా జిల్లాలో రెండేళ్ల క్రితం కనిపించకుండా పోయిన వివాహిత మధ్యప్రదేశ్లో సజీవంగా ఉన్నట్లు గుర్తించారు. ఆమె కనిపించకుండా పోవడంతో భర్త, అత్తింటివారిపై వరకట్న హత్య కేసు నమోదైంది. పోలీసుల దర్యాప్తులో ఆమె చేతిలో బిడ్డతో ఉన్నట్లు వెల్లడైంది. ఈ పరిణామం కేసు దర్యాప్తును ప్రభావితం చేయనుంది.
ఉత్తరప్రదేశ్ ఔరియా జిల్లాకు చెందిన 20 ఏళ్ల వివాహిత రెండేళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఘటనలో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. 2023లో, పెళ్లైన ఏడాదినర తర్వాత తన అత్తింటిలో ఉండగా ఆమె ఆచూకీ లేకుండా పోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు అత్తింటివారే తమ కుమార్తెను అదనపు కట్నం కోసం హత్య చేశారని ఆరోపించారు. కోర్టు ఆదేశాల మేరకు ఆమె భర్త, అత్తమామలతో పాటు మరో ఆరుగురిపై వరకట్న హత్య కేసు నమోదైంది.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
Follow Us
వైరల్ వీడియోలు
అడవిలో చరిత్ర ఆనవాళ్లు
హుండీ దొంగ అడ్డంగా బుక్
వారెవ్వా.. తొలిరోజే మత్స్యకారులకు జాక్పాట్.. ఒకే సారి
రాత్రివేళ ఒంటరిగా క్యాబ్లో యువతి ప్రయాణం! ఆ డ్రైవర్ చేసిన పనికి
బ్లాక్ మిల్క్.. ప్రకృతి వింత! ఆశ్చర్యపరిచే శాస్త్రీయ నిజం
భూకంపాలకు చెక్కుచెదరని పిరమిడ్ల సీక్రెట్ ఇది!
ఇంట్లో కూలర్ ఆన్ చేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూడండి!

