రీల్స్ కోసం వెళ్లి..వందే భారత్ ఢీకొట్టి నలుగురు మృతి వీడియో
బీహార్లోని పూర్నియా-కస్పా మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ ఢీకొని నలుగురు యువకులు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారుజామున రైలు పట్టాల వద్ద రీల్స్ చిత్రీకరిస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రీల్స్ పిచ్చి ప్రమాదాలపై ఆందోళన రేకెత్తిస్తోంది.
రీల్స్ సరదా బీహార్ రాష్ట్రంలో నలుగురు యువకుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ షాకింగ్ ఘటన శుక్రవారం బీహార్లోని పూర్నియా, కస్పా రైల్వే స్టేషన్ల మధ్య చోటుచేసుకుంది.పూర్నియా సమీపంలోని గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు తెల్లవారుజామున రీల్స్ చేసేందుకు రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లారు. ఉదయం సమయంలో ఆ మార్గంలో వందే భారత్ రైలు వస్తుందని తెలిసి, రైలు తమ వీడియోలో వచ్చే విధంగా చిత్రీకరించేందుకు చీకట్లోనే అక్కడికి చేరుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
మధ్యప్రదేశ్ను వణికిస్తున్న కొత్త వైరస్ వీడియో
రోడ్డుమధ్యలో వింత ఆకారం..ఆందోళనలో స్థానికులు వీడియో
దసరా సర్ప్రైజ్ ఇచ్చిన సామ్.. ఆనందంలో ఫ్యాన్స్ వీడియో
ఒక్క షో కోసం ఎంతో కష్టపడ్డా.. కానీ ఇప్పుడు వీడియో
వైరల్ వీడియోలు
గడ్డకట్టిన నయాగరా ఫాల్స్.. వింటర్ వండర్ను చూసారా ??
ప్రమాదకర ఎయిర్ పోర్ట్లు ఇవే.. ల్యాండింగ్ కత్తి మీద సామే
మళ్లీ బతకాలన్న ఆశతో.. భద్రపరుస్తున్న మృత దేహాలు
బంగారం, వెండిధరల ఎఫెక్ట్.. రెచ్చిపోయిన దొంగలు
వీడి ట్యాలెంట్కి హ్యాట్సాఫ్.. 15 సెకెండ్లలోనే మాయం చేస్తాడు..
శ్రీవారి ఆలయం ముందు ఇదేం పని.. అది తిరుమల రా అయ్యా
తులసి వనంలో గంజాయి మొక్క అంటే ఇదేనేమో

