ప్రాణం తీసిన పందెం !! అతిగా తినడం వల్లనే అంటున్న వైద్యులు !!

Updated on: Jul 25, 2023 | 9:46 PM

సరదాగా స్నేహితులతో కాసిన పందెం కారణంగా ఓ వ్యక్తి నిండు ప్రాణం పోయింది. బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో కొందరు స్నేహితులు జూలై 13న సరదాగా ఫుడ్‌ ఛాలెంజ్‌ పెట్టుకున్నారు. వాంరంతా ఎప్పుడూ కలిసే హోటల్‌ వద్ద కలిసారు. వారంతా మోమోలు ఆర్డర్‌ చేసారు. మిత్రులంతా పోటీపడి మోమోలు తిన్నారు.

సరదాగా స్నేహితులతో కాసిన పందెం కారణంగా ఓ వ్యక్తి నిండు ప్రాణం పోయింది. బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో కొందరు స్నేహితులు జూలై 13న సరదాగా ఫుడ్‌ ఛాలెంజ్‌ పెట్టుకున్నారు. వాంరంతా ఎప్పుడూ కలిసే హోటల్‌ వద్ద కలిసారు. వారంతా మోమోలు ఆర్డర్‌ చేసారు. మిత్రులంతా పోటీపడి మోమోలు తిన్నారు. ఈ క్రమంలో పాశ్వాన్‌ అనే యువకుడు ఏకంగా150 మోమోలు తిన్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాలుడి కడుపులో అయస్కాంతాలు.. ఏకంగా ??

కోటి రూపాయల ఎద్దు .. వరదల్లో చిక్కి విలవిల్లాడింది

జాబ్ ఇంటర్వ్యూ కంటే టఫ్ .. అద్దె ఇంటికి ఇంటర్వ్యూ

లక్షల జీతం వదులుకొని.. వ్యవసాయ సాగుబడిలో సాఫ్ట్‌వేర్

Digital TOP 9 NEWS: తెలంగాణకు రెడ్ అలర్ట్ | దద్దరిల్లిన పార్లమెంట్

Loading...
Unable to load recommendations.
Follow Us