Gold Coins: మహారాష్ట్రలో రూ.1.3 కోట్ల విలువైన పురాతన బంగారు నాణేలు లభ్యం..

|

Mar 12, 2021 | 11:11 AM

మహారాష్ట్రలో మూడు శతాబ్ధాల నాటి బంగారు నాణేలు లభ్యమయ్యాయి. పంపకాల్లో వివాదం ఏర్పడటంతో ఈ నాణేల వ్యవహారం బయటపడింది. తనిఖీలు నిర్వహించిన పోలీసులు నాణేలన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు.

Follow us on