Telangana: వేసిన తాళం వేసినట్టే ఉంది.. తెల్లారి షాప్ తెరవగానే కనిపించింది చూడగా
వేసిన తాళం వేసినట్టే ఉంది. రాత్రి పనులు ముగించుకుని షాప్ నిర్వాహకులు ఇంటికి వెళ్లారు. ఆ మరుసటి రోజు మళ్లీ షాప్ ఓపెన్ చేయగా.. కనిపించిన సీన్ చూసి దెబ్బకు షాక్ అయ్యారు. ఇంతకీ అసలేం జరిగింది.? ఆ వివరాలు ఇలా..
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం తిమ్మానగర్ రహదారి సమీపాన ఉన్న బంగారం దుకాణంలో చోరీ జరిగింది. ఆ షాప్ నిర్వాహకులు ఎప్పటిలాగే ముందు రోజు రాత్రి దుకాణం మూసివేసి.. ఉదయం దుకాణం తీశారు. షాప్ తలుపులు తెరవగానే.. కనిపించింది చూసి దెబ్బకు షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. చోరీ ఎంతమేరకు జరిగిందన్న దానిపై క్లారిటీ రాలేదు. కాగా, ఈ విషయం తెలుసుకుని వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు పోలీసులు. చోరీకి సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ చూడండి
Published on: Apr 08, 2025 01:49 PM
Follow Us
వైరల్ వీడియోలు
మూడు గుడ్లకు రూ.500! బిల్లు చూసి షాకైన గెస్ట్, వైరల్ వీడియో
నిజాయితీ గెలిచిన ఆటో డ్రైవర్!
భార్యాపిల్లలు ఇంట్లో ఉండగానే.. ఇంటిని కూల్చేసిన భర్త
ఐఫోన్ కావాలన్న ప్రియురాలు.. మైనర్ ఏం చోరీ చేసాడంటే..
ఎవరెస్ట్పై అద్భుతం..ఆరు రోజులు ఆహారం, ఆక్సిజన్ లేకున్నా బతికాడు!
బాస్ అంటే ఇతడే.. కంటతడి పెట్టిస్తున్న ఘటన!
పేపర్ చదివేలోపు.. స్కూటీ కొట్టేసిన దొంగ

