Telangana: వేసిన తాళం వేసినట్టే ఉంది.. తెల్లారి షాప్ తెరవగానే కనిపించింది చూడగా
వేసిన తాళం వేసినట్టే ఉంది. రాత్రి పనులు ముగించుకుని షాప్ నిర్వాహకులు ఇంటికి వెళ్లారు. ఆ మరుసటి రోజు మళ్లీ షాప్ ఓపెన్ చేయగా.. కనిపించిన సీన్ చూసి దెబ్బకు షాక్ అయ్యారు. ఇంతకీ అసలేం జరిగింది.? ఆ వివరాలు ఇలా..
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం తిమ్మానగర్ రహదారి సమీపాన ఉన్న బంగారం దుకాణంలో చోరీ జరిగింది. ఆ షాప్ నిర్వాహకులు ఎప్పటిలాగే ముందు రోజు రాత్రి దుకాణం మూసివేసి.. ఉదయం దుకాణం తీశారు. షాప్ తలుపులు తెరవగానే.. కనిపించింది చూసి దెబ్బకు షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. చోరీ ఎంతమేరకు జరిగిందన్న దానిపై క్లారిటీ రాలేదు. కాగా, ఈ విషయం తెలుసుకుని వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు పోలీసులు. చోరీకి సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ చూడండి
Published on: Apr 08, 2025 01:49 PM
వైరల్ వీడియోలు
గడ్డకట్టిన నయాగరా ఫాల్స్.. వింటర్ వండర్ను చూసారా ??
ప్రమాదకర ఎయిర్ పోర్ట్లు ఇవే.. ల్యాండింగ్ కత్తి మీద సామే
మళ్లీ బతకాలన్న ఆశతో.. భద్రపరుస్తున్న మృత దేహాలు
బంగారం, వెండిధరల ఎఫెక్ట్.. రెచ్చిపోయిన దొంగలు
వీడి ట్యాలెంట్కి హ్యాట్సాఫ్.. 15 సెకెండ్లలోనే మాయం చేస్తాడు..
శ్రీవారి ఆలయం ముందు ఇదేం పని.. అది తిరుమల రా అయ్యా
తులసి వనంలో గంజాయి మొక్క అంటే ఇదేనేమో

