ఉనికిలో లేని కేసులా? AI మాయాజాలంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన
సుప్రీంకోర్టు న్యాయవాదులు పిటిషన్ల డ్రాఫ్టింగ్ కోసం ఏఐని ఉపయోగించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉనికిలో లేని కేసులను ఉటంకించడం, ఆధారాలు లేని జడ్జిమెంట్లను ప్రస్తావించడం న్యాయవ్యవస్థపై భారం పెంచుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇటువంటి చర్యలకు కోర్టు ధిక్కార చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
న్యాయవాదులు తమ పిటిషన్ల డ్రాఫ్టింగ్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను విరివిగా వినియోగిస్తుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉనికిలో లేని కేసులను కోట్ చేయడం, ఆధారాలు లేని జడ్జిమెంట్లను ప్రస్తావించడం న్యాయవ్యవస్థకు కొత్త సమస్యలు సృష్టిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ నాగరత్న, జస్టిస్ జాయ్ మాల్యా బాక్చిలతో కూడిన ధర్మాసనం ఈ ధోరణి ఆందోళనకరమని పేర్కొంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. హైవే పై ఎగసిపడిన అగ్నికీలలు
CM Revanth Reddy: అధికారుల పనితీరుపై రేవంత్ రెడ్డి సీరియస్! క్లాస్ పీకిన సీఏం
ప్రాణం తీసిన గ్రైండర్.. ఈ తప్పులు అస్సలు చేయకండి
Banana: బనానా షేక్ మంచిదా.. అరటి పండ్లు బెస్టా.. నిపుణులేమంటున్నారు ??
ప్రెగ్నెన్సీ నుంచి బిడ్డకు 6 నెలలు వచ్చే వరకు.. రూ.4 లక్షలు ఖర్చు
130 అడుగుల ఎత్తునుంచి పడినా బ్రతికే ఉంది..
గుడ్ల రక్షణకు ప్రాణాలను పణంగా పెట్టిన మాతృప్రేమ
ఒక సాధారణ వెల్డర్.. రాత్రికి రాత్రి కోటీశ్వరుడు ఎలా అయ్యాడు!
మాయమైపోతున్న మాన్సూన్.. రైతుల్లో టెన్షన్ టెన్షన్
బద్రీనాథ్ క్షేత్రానికి ముఖేశ్ అంబానీ కళ్లు చెదిరే విరాళం
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్లో వేసి. కుటుంబం ఆత్మహత్య

