సభలో కంటతడి పెట్టిన వెంకయ్య.. దేవాలయంలాంటి పార్లమెంట్‌ ను ఇలా చేసారు అంటూ..:Venkaiah Naidu Emotional Live Video.

|

Aug 11, 2021 | 1:06 PM

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో విపక్ష సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై చైర్మన్, ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు భావోద్వేగానికి గురయ్యారు. రాజ్యసభలో నిన్న జరిగిన పరిణామాలు, ఎంపీల అనుచిత ప్రవర్తనపై వెంకయ్య నాయుడు కంటతడి పెట్టుకున్నారు.

Follow us on