ఈరోజు నుంచి ప్రజాక్షేత్రంలోకి టీవీకే పార్టీ అధినేత
టీవీకే పార్టీ అధినేత విజయ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రవ్యాప్త ప్రచార యాత్రను ప్రారంభించారు. డిసెంబర్ 20 వరకు కొనసాగే ఈ యాత్రలో 38 జిల్లాల్లో పర్యటించి, రోజుకు మూడు నియోజకవర్గాలను సందర్శించనున్నారు. ప్రజలతో నేరుగా మాట్లాడటం ద్వారా ప్రజా సమస్యలను అర్థం చేసుకోవడం లక్ష్యం.
తమిళనాడులో రాబోతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీవీకే పార్టీ అధినేత విజయ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇవాళ నుంచి డిసెంబర్ 20 వరకు 38 జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. రోజుకు మూడు నియోజకవర్గాలను కవర్ చేస్తూ, ప్రజలతో నేరుగా సంवादించి వారి సమస్యలను తెలుసుకోవడం ఆయన లక్ష్యం. ఇటీవల మదురైలో భారీగా నిర్వహించిన టీవీకే పార్టీ మహానాడు తర్వాత ఈ యాత్ర ప్రారంభించడం గమనార్హం. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న విజయ్ టీవీకే పార్టీని అధికారంలోకి తీసుకురావాలని లక్ష్యంగా పనిచేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కూకట్పల్లి మర్డర్ కేసులో నిందితుల అరెస్ట్
యాదాద్రి జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ
‘బోటిం’ యాప్ ద్వారా డ్రగ్స్ విక్రయాలు చేపట్టిన విజయ్ ఓలేటి
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్కు గిఫ్ట్గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

