ఈరోజు నుంచి ప్రజాక్షేత్రంలోకి టీవీకే పార్టీ అధినేత
టీవీకే పార్టీ అధినేత విజయ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రవ్యాప్త ప్రచార యాత్రను ప్రారంభించారు. డిసెంబర్ 20 వరకు కొనసాగే ఈ యాత్రలో 38 జిల్లాల్లో పర్యటించి, రోజుకు మూడు నియోజకవర్గాలను సందర్శించనున్నారు. ప్రజలతో నేరుగా మాట్లాడటం ద్వారా ప్రజా సమస్యలను అర్థం చేసుకోవడం లక్ష్యం.
తమిళనాడులో రాబోతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీవీకే పార్టీ అధినేత విజయ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇవాళ నుంచి డిసెంబర్ 20 వరకు 38 జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. రోజుకు మూడు నియోజకవర్గాలను కవర్ చేస్తూ, ప్రజలతో నేరుగా సంवादించి వారి సమస్యలను తెలుసుకోవడం ఆయన లక్ష్యం. ఇటీవల మదురైలో భారీగా నిర్వహించిన టీవీకే పార్టీ మహానాడు తర్వాత ఈ యాత్ర ప్రారంభించడం గమనార్హం. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న విజయ్ టీవీకే పార్టీని అధికారంలోకి తీసుకురావాలని లక్ష్యంగా పనిచేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కూకట్పల్లి మర్డర్ కేసులో నిందితుల అరెస్ట్
యాదాద్రి జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ
‘బోటిం’ యాప్ ద్వారా డ్రగ్స్ విక్రయాలు చేపట్టిన విజయ్ ఓలేటి
ఒక్క మెసేజ్తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..
ఇండోనేషియా మోడల్ వ్యవసాయంతో ఏలూరు రైతు అద్భుతాలు..
ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా? HR మేనేజర్ షాకింగ్ వార్నింగ్!
గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం!

