Revanth Reddy: బీఆర్ఎస్ చర్యలు సిగ్గుచేటు: రేవంత్
బీఆర్ఎస్ చర్యలు సిగ్గు చేటన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కుట్రలతో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. గువ్వలు బాలరాజును కేటీఆర్ పరామర్శించిన అనంతరం తపమై దాడులు చేయడం హాస్యాస్పదమన్నారు. కొత్త ప్రభాకర్పై దాడి జరిగినప్పుడు హరీశ్ రావు మంచిగా జీవించారని రేవంత్ ఎద్దేవా చేశారు. ఆ దాడి జరిగినప్పుడు కూడా తమపై ఆరోపణలు చేశారని.. ఇవన్నీ ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలన్నారు రేవంత్. మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
బీఆర్ఎస్ చర్యలు సిగ్గు చేటన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కుట్రలతో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. గువ్వలు బాలరాజును కేటీఆర్ పరామర్శించిన అనంతరం తపమై దాడులు చేయడం హాస్యాస్పదమన్నారు. కొత్త ప్రభాకర్పై దాడి జరిగినప్పుడు హరీశ్ రావు మంచిగా జీవించారని రేవంత్ ఎద్దేవా చేశారు. ఆ దాడి జరిగినప్పుడు కూడా తమపై ఆరోపణలు చేశారని.. ఇవన్నీ ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలన్నారు రేవంత్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Nov 12, 2023 05:13 PM
Follow Us
వైరల్ వీడియోలు
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?

