Revanth Reddy: బీఆర్ఎస్ చర్యలు సిగ్గుచేటు: రేవంత్
బీఆర్ఎస్ చర్యలు సిగ్గు చేటన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కుట్రలతో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. గువ్వలు బాలరాజును కేటీఆర్ పరామర్శించిన అనంతరం తపమై దాడులు చేయడం హాస్యాస్పదమన్నారు. కొత్త ప్రభాకర్పై దాడి జరిగినప్పుడు హరీశ్ రావు మంచిగా జీవించారని రేవంత్ ఎద్దేవా చేశారు. ఆ దాడి జరిగినప్పుడు కూడా తమపై ఆరోపణలు చేశారని.. ఇవన్నీ ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలన్నారు రేవంత్. మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
బీఆర్ఎస్ చర్యలు సిగ్గు చేటన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కుట్రలతో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. గువ్వలు బాలరాజును కేటీఆర్ పరామర్శించిన అనంతరం తపమై దాడులు చేయడం హాస్యాస్పదమన్నారు. కొత్త ప్రభాకర్పై దాడి జరిగినప్పుడు హరీశ్ రావు మంచిగా జీవించారని రేవంత్ ఎద్దేవా చేశారు. ఆ దాడి జరిగినప్పుడు కూడా తమపై ఆరోపణలు చేశారని.. ఇవన్నీ ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలన్నారు రేవంత్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Nov 12, 2023 05:13 PM
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

