Revanth Reddy: బీఆర్ఎస్ చర్యలు సిగ్గుచేటు: రేవంత్
బీఆర్ఎస్ చర్యలు సిగ్గు చేటన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కుట్రలతో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. గువ్వలు బాలరాజును కేటీఆర్ పరామర్శించిన అనంతరం తపమై దాడులు చేయడం హాస్యాస్పదమన్నారు. కొత్త ప్రభాకర్పై దాడి జరిగినప్పుడు హరీశ్ రావు మంచిగా జీవించారని రేవంత్ ఎద్దేవా చేశారు. ఆ దాడి జరిగినప్పుడు కూడా తమపై ఆరోపణలు చేశారని.. ఇవన్నీ ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలన్నారు రేవంత్. మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
బీఆర్ఎస్ చర్యలు సిగ్గు చేటన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కుట్రలతో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. గువ్వలు బాలరాజును కేటీఆర్ పరామర్శించిన అనంతరం తపమై దాడులు చేయడం హాస్యాస్పదమన్నారు. కొత్త ప్రభాకర్పై దాడి జరిగినప్పుడు హరీశ్ రావు మంచిగా జీవించారని రేవంత్ ఎద్దేవా చేశారు. ఆ దాడి జరిగినప్పుడు కూడా తమపై ఆరోపణలు చేశారని.. ఇవన్నీ ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలన్నారు రేవంత్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Nov 12, 2023 05:13 PM
Follow Us
వైరల్ వీడియోలు
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
శనివారం ఉదయమే దాడి చేయడం.. వెనకున్న కారణం ఇదే..!
ఇరానీ చాయ్,కార్పెట్లు,డ్రైఫ్రూట్స్.. హైదరాబాద్కు 400 ఏళ్ల బంధం
సంతలో కూరగాయలు కొంటున్నారా.. జాగ్రత్త !
పోలీసులకే షాకిచ్చిన దొంగల మాస్టర్ ప్లాన్ !
నాన్న, అంకుల్ దుబాయ్ వెళ్లారు..ఎలా ఉన్నారో ఏమో?

