తలను నరికి టేబుల్ మీద పెట్టాలి.. అమిత్షాపై ఎంపీ మహువా మొయిత్రా వివాదాస్పద వ్యాఖ్యలు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చొరబాటుదారులును ప్రోత్సహించే వాళ్లను విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఎర్రకోట సాక్షిగా ప్రధాని మోదీ అన్నారని , కాని చొరబాట్లను అరికట్టడంలో అమిత్షా విఫలమయ్యారని అన్నారు. అమిత్షా తల నరికి టేబుల్పై పెట్టాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చొరబాటుదారులును ప్రోత్సహించే వాళ్లను విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఎర్రకోట సాక్షిగా ప్రధాని మోదీ అన్నారని , కాని చొరబాట్లను అరికట్టడంలో అమిత్షా విఫలమయ్యారని అన్నారు. అమిత్షా తల నరికి టేబుల్పై పెట్టాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బెంగాల్లో చొరబాట్లకు బీఎస్ఎఫ్ కారణమని ఆరోపించారు మహువా మొయిత్రా.. కాగా..తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Follow Us
వైరల్ వీడియోలు
లక్కీ డ్రా తీయండి.. కూరగాయలు ఉచితంగా పొందండి
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి.. కుట్లేసిన మున్నాభాయ్
నా చీర లాగాడు !! నాసిక్ టీసీఎస్ ఉద్యోగిని ఆవేదన
లంచం తీసుకుంటూ పట్టుబడిన స్టేట్ టాపర్
సర్ప్రైజ్ గిఫ్ట్ అని పిలిచింది.. కుర్చీకి కట్టేసి మరీ.. అలా ఎలా ?
విచారణకు వచ్చి.. నగలు కొట్టేసిన పోలీసులు
పది రూపాయల స్నాక్.. పది కోట్ల వ్యూస్

