తలను నరికి టేబుల్ మీద పెట్టాలి.. అమిత్షాపై ఎంపీ మహువా మొయిత్రా వివాదాస్పద వ్యాఖ్యలు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చొరబాటుదారులును ప్రోత్సహించే వాళ్లను విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఎర్రకోట సాక్షిగా ప్రధాని మోదీ అన్నారని , కాని చొరబాట్లను అరికట్టడంలో అమిత్షా విఫలమయ్యారని అన్నారు. అమిత్షా తల నరికి టేబుల్పై పెట్టాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చొరబాటుదారులును ప్రోత్సహించే వాళ్లను విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఎర్రకోట సాక్షిగా ప్రధాని మోదీ అన్నారని , కాని చొరబాట్లను అరికట్టడంలో అమిత్షా విఫలమయ్యారని అన్నారు. అమిత్షా తల నరికి టేబుల్పై పెట్టాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బెంగాల్లో చొరబాట్లకు బీఎస్ఎఫ్ కారణమని ఆరోపించారు మహువా మొయిత్రా.. కాగా..తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
వైరల్ వీడియోలు
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

