బీజేపీ నేత బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలురాయి దాటింది. ఈ పాదయాత్రలో సంజయ్ ఎలాంటి ప్రజాసమస్యలు గుర్తించారు..? పాదయాత్రకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభించింది..? బీజేపీ పాలిత ప్రాంతాలతో పోల్చినప్పుడు తెలంగాణలో ఏం తేడా గుర్తించారు..? ఈ వెయ్యి కిలోమీటర్ల యాత్రలో తన అనుభవాలపై బండి సంజయ్ ఏమంటున్నారు..? ఆయన మాటల్లో విందాం..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..