PM Modi: భారత ప్రజానీకం నవచేతనతో ముందడుగు వేస్తోంది.. 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని

| Edited By: Anil kumar poka

Oct 06, 2022 | 5:01 PM

75 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రధాని నరేంద్రమోదీ జాతీని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ప్రపంచ వ్యాప్తంగా జాతీయ జెండా రెపరెపలాడుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow us on