CM Devendra Fadnavis: పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

Updated on: Jul 13, 2026 | 10:29 PM

గత కొంతకాలంగా భుజం నొప్పితో బాధపడుతున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ముంబైలోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో భుజానికి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. శస్త్రచికిత్స అనంతరం ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలోనే ఉంటూ వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు.

గత కొంతకాలంగా భుజం నొప్పితో బాధపడుతున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ముంబైలోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో భుజానికి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. శస్త్రచికిత్స అనంతరం ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలోనే ఉంటూ వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. పవన్ కల్యాణ్ ముంబైలోనే చికిత్స పొందుతున్నారనే విషయం తెలుసుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆసుపత్రికి చేరుకుని ఆయనను ప్రత్యేకంగా పరామర్శించారు.  పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిని మరియు వైద్యులు అందిస్తున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో అత్యంత వేగంగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు ఫడ్నవీస్ పేర్కొన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్‌!

ఈసీజీ కూడా కనిపెట్టలేనిది.. ఏఐ కనిపెట్టేసిందిగా!

Rao Bahadur: స్టార్ హీరో చేయాల్సిన సినిమా.. సత్యదేవ్‌ ఖాతాలోకి వచ్చింది!

ఉప్పునీటితో విద్యుత్‌.. సముద్ర గర్భంలో సరికొత్త విప్లవం

Follow Us