Telangana Elections: నాకు భారీ ఓటు బ్యాంకు ఉంది.. పార్టీ గుర్తు తొలగించడంపై హైకోర్టులో పిటిషన్
పాల్ అన్న రావాలి పాలన మారాలి అంటూ తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్దమయ్యారు ప్రజా శాంతి అధ్యక్షుడు కేఏపాల్. ఇప్పటికే ప్రచారం కోసం వాహనాలు కొనుగోలు చేసి రాష్ట్ర మంతా పర్యటిస్తున్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు గానూ 19 మందిని బరిలోకి దింపారు. ఈ సమయంలోనే కేఏపాల్ పార్టీకి షాక్ ఇచ్చింది ఈసీ. ప్రజాశాంతి పార్టీ రాజకీయ గుర్తింపు లేని పార్టీగా గుర్తించింది.
పాల్ అన్న రావాలి పాలన మారాలి అంటూ తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్దమయ్యారు ప్రజా శాంతి అధ్యక్షుడు కేఏపాల్. ఇప్పటికే ప్రచారం కోసం వాహనాలు కొనుగోలు చేసి రాష్ట్ర మంతా పర్యటిస్తున్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు గానూ 19 మందిని బరిలోకి దింపారు. ఈ సమయంలోనే కేఏపాల్ పార్టీకి షాక్ ఇచ్చింది ఈసీ. ప్రజాశాంతి పార్టీ రాజకీయ గుర్తింపు లేని పార్టీగా గుర్తించింది. 2014 ఏపీలో జరిగిన ఎన్నికల్లో పాటీ పోటీ చేసేందుకు ముందుకు వచ్చారు. అప్పుడు హెలీకాఫ్టర్ గుర్తును కేటాయించింది ఈసీ. ఏపీలో పోటీ చేసిన అన్ని నియోజక వర్గాల్లో డిపాజిట్లు గల్లంతయ్యాయి. మన్న జరిగిన మునుగోడు ఉప ఎన్ని్కల్లో కూడా పోటీ చేశారు. అప్పుడు ఉంగరం గుర్తును కేటాయించింది. కానీ పెద్ద ఫలితం లేదు. తన పార్టీ గుర్తింపు తొలగించడంపై కేఏ పాల్ స్పందించారు. తనది రిజిష్టర్డ్ పార్టీ అని, పెద్ద ఎత్తున ఓటు బ్యాంకు ఉందంటూ గగ్గోలు పెడుతున్నారు. అసలు ఇప్పటి వరకూ పోటీ చేయని షర్మిల వైఎస్ఆర్టీపీకి గుర్తును కేటాయించి తనకు రద్దుచేయడంపై కోర్టును ఆశ్రయించామన్నారు. దీనిపై ఈ నెల 14వ తేదీన హైకోర్టులో తమ వాదనలు వినిపిస్తామన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

