KA Paul: అపాయింట్ మెంట్ ఇస్తే దీవిస్తా.. లేదంటే శపిస్తా

|

Jan 09, 2024 | 9:33 PM

సీఎం జగన్‌ను కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి వెళ్లారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. అయితే పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఇందుకు అనుమతి లేదని తెలిపారు. దీంతో కేఏ పాల్ క్యాంపు కార్యాలయం సమీపంలోనే కూర్చున్నారు. ఈ రోజంతా సీఎం అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తానని అన్నారు. ఆయన అపాయింట్‌మెంట్ ఇస్తే దీవిస్తానని.. లేదంటే శపిస్తానని అన్నారు.

సీఎం జగన్‌ను కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి వెళ్లారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. అయితే పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఇందుకు అనుమతి లేదని తెలిపారు. దీంతో కేఏ పాల్ క్యాంపు కార్యాలయం సమీపంలోనే కూర్చున్నారు. ఈ రోజంతా సీఎం అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తానని అన్నారు. ఆయన అపాయింట్‌మెంట్ ఇస్తే దీవిస్తానని.. లేదంటే శపిస్తానని అన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Lakshadweep: జాక్ పాట్ కొట్టిన లక్షద్వీప్.. షేక్ అయిన గూగుల్

Follow us on