కరోనా కోరల్లో 8 రాష్ట్రాలకు కేంద్రం వార్నింగ్.. సెకండ్ వేవ్ ఇంకా పూర్తికాలేదు.. :COVID-19 second wave Video.

|

Aug 05, 2021 | 7:34 AM

కరోనా ఆంక్షలను సడలించడంతో దేశంలో కొత్త కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ఇంకా పోలేదని, 8 రాష్ట్రాల్లో ఈ మహమ్మారి ఉధృతి కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. కరోనా వ్యాప్తిని తెలియజేసే

Follow us on