Goutham Reddy Death: గౌతమ్రెడ్డి కి సీఎం జగన్ నివాళి.. వీడియో
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి(50) హఠాన్మరణం చెందారు.. గౌతమ్రెడ్డి భౌతికకాయానికి సీఎం జగన్ నివాళులు అర్పించారు. గౌతమ్రెడ్డి కుటుంబ సభ్యులను సీఎం జగన్ పరామర్శించారు.
Loading...
Unable to load recommendations.
Follow Us
