BJP Public Meeting Live: బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాం

Edited By:

Updated on: Apr 23, 2023 | 7:26 PM

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, లక్ష్మణ్‌, బండి సంజయ్‌, ఈటల, విజయశాంతి, రఘునందన్‌రావు, బూర నర్సయ్య గౌడ్‌ స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గాన నేరుగా చేవెళ్ల వెళ్లారు అమిత్‌ షా.

Published on: Apr 23, 2023 05:05 PM