Watch Video: ‘రాష్ట్రంలో మోదీ వేవ్ నడుస్తోంది’.. బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు..
3లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తానన్నారు చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీకు ధీటుగా బీజేపీ, బీఆర్ఎస్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ సందర్భంగా చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మోదీ వేవ్ నడుస్తోందన్నారాయన. గ్రామీణస్థాయిలోనూ బీజేపీ బలంగా ఉందన్నారు.
3లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తానన్నారు చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీకు ధీటుగా బీజేపీ, బీఆర్ఎస్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ సందర్భంగా చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మోదీ వేవ్ నడుస్తోందన్నారాయన. గ్రామీణస్థాయిలోనూ బీజేపీ బలంగా ఉందన్నారు. తాము మోదీ ఫొటోతో వస్తామని.. కాంగ్రెస్ రాహుల్ ఫొటోతో రాగలదా అన్నారు. మొన్నటివరకు బీజేపీలోకి వస్తా అన్న వ్యక్తి.. ఇప్పుడు కాంగ్రెస్కు అభ్యర్థి అయ్యాడని మండిపడ్డారు కొండా.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Follow Us
వైరల్ వీడియోలు
బాబా వంగా జోస్యం నిజమవుతోందా ! వరల్డ్ వార్ 3 తప్పదా ??
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్ క్యాన్సిల్ చేసిన బాస్.. యువతి రియాక్షన్ వైరల్
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
అద్భుతం.. పెన్సిల్ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము

