Watch Video: ‘రాష్ట్రంలో మోదీ వేవ్ నడుస్తోంది’.. బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు..
3లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తానన్నారు చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీకు ధీటుగా బీజేపీ, బీఆర్ఎస్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ సందర్భంగా చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మోదీ వేవ్ నడుస్తోందన్నారాయన. గ్రామీణస్థాయిలోనూ బీజేపీ బలంగా ఉందన్నారు.
3లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తానన్నారు చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీకు ధీటుగా బీజేపీ, బీఆర్ఎస్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ సందర్భంగా చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మోదీ వేవ్ నడుస్తోందన్నారాయన. గ్రామీణస్థాయిలోనూ బీజేపీ బలంగా ఉందన్నారు. తాము మోదీ ఫొటోతో వస్తామని.. కాంగ్రెస్ రాహుల్ ఫొటోతో రాగలదా అన్నారు. మొన్నటివరకు బీజేపీలోకి వస్తా అన్న వ్యక్తి.. ఇప్పుడు కాంగ్రెస్కు అభ్యర్థి అయ్యాడని మండిపడ్డారు కొండా.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
అబ్బా.. ఏం వాడకమయ్యా.. రైతన్న తెలివికి సలాం కొట్టాల్సిందే!
గర్భిణీ శవాన్ని ఊర్లోకి రానివ్వని గ్రామ పెద్దలు.. ఎందుకంటే
అరుదైన దృశ్యం.. సౌదీ ఎడారిలో మంచు..
అండమాన్ నికోబార్ దీవులకు.. పేర్లు పెట్టే ఛాన్స్
డిసెంబర్ 28న ఆ ఎయిర్పోర్ట్లో భారీ రద్దీ
ఆ అపార్ట్మెంట్లో సొంత చట్టం.. నేరం జరిగినా పోలీసులకి చెప్పరు
తండ్రితో గొడవ పడి భారత్లోకి పాక్ మహిళ

