జగన్పై కుట్ర జరుగుతోంది.. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు..(వీడియో)
Narayanaswamy-Chandrababu: ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్పై కుట్ర జరుగుతోందని అన్నారు. చంద్రబాబు ఏ హాని తలపెడుతారోనని రోజూ భయపడుతున్నామని చెప్పారు.
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్పై కుట్ర జరుగుతోందని అన్నారు. చంద్రబాబు ఏ హాని తలపెడుతారోనని రోజూ భయపడుతున్నామని చెప్పారు. వల్లభనేని వంశీ, అంబటి, కొడాలి నానిని చంపేందుకు చంద్రబాబు సామాజిక వర్గం చందాలు పోగు చేస్తోందని ఆరోపించారు నారాయణస్వామి. చిత్తూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో నారాయణ స్వామి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్టాఫిక్గా మారాయి..
Published on: Dec 13, 2021 12:04 PM
Follow Us
వైరల్ వీడియోలు
నా లవర్తో మాట్లాడిస్తారా ?? లేదా ఇక్కడ నుండి దూకేయమంటారా?
పెళ్లికి ముందు సూది మందు.. ఒక్కటి పడితే చాలు బరువు తగ్గాల్సిందే
ప్రాణం పోసిన స్నేక్ క్యాచర్కు నాగుపాము కృతజ్ఞత..
మళ్లీ కట్టెల పొయ్యిలపై వంటలు.. బయో గ్యాస్కూ పెరిగిన డిమాండ్ !!
ఇంతందంగా ఉన్నావే.. నెలవంకలా భూమి
క్రికెట్ మ్యాచ్లో వివాదం.. కత్తిపోట్లతో యువకుడి మృతి
మీర్రా దొంగలంటే.. స్టేషన్ ముందు షాపునే కొల్లగొట్టేశారు

