జగన్పై కుట్ర జరుగుతోంది.. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు..(వీడియో)
Narayanaswamy-Chandrababu: ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్పై కుట్ర జరుగుతోందని అన్నారు. చంద్రబాబు ఏ హాని తలపెడుతారోనని రోజూ భయపడుతున్నామని చెప్పారు.
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్పై కుట్ర జరుగుతోందని అన్నారు. చంద్రబాబు ఏ హాని తలపెడుతారోనని రోజూ భయపడుతున్నామని చెప్పారు. వల్లభనేని వంశీ, అంబటి, కొడాలి నానిని చంపేందుకు చంద్రబాబు సామాజిక వర్గం చందాలు పోగు చేస్తోందని ఆరోపించారు నారాయణస్వామి. చిత్తూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో నారాయణ స్వామి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్టాఫిక్గా మారాయి..
Published on: Dec 13, 2021 12:04 PM
Follow Us
వైరల్ వీడియోలు
ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్ లేచి వెళ్లిపోయాడు !
కొమ్ముతో జీపును ఎత్తిపడేసింది! భయంతో కేకలు వేసిన టూరిస్ట్లు..
10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం!
కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు
వామ్మో... ఆ ఊరి నిండా పాములే!
భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం
కుక్కను వెంబడిస్తూ వెళితే.. బయటపడిన 18 వేల ఏళ్ల రహస్య ప్రపంచం

