జగన్పై కుట్ర జరుగుతోంది.. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు..(వీడియో)
Narayanaswamy-Chandrababu: ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్పై కుట్ర జరుగుతోందని అన్నారు. చంద్రబాబు ఏ హాని తలపెడుతారోనని రోజూ భయపడుతున్నామని చెప్పారు.
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్పై కుట్ర జరుగుతోందని అన్నారు. చంద్రబాబు ఏ హాని తలపెడుతారోనని రోజూ భయపడుతున్నామని చెప్పారు. వల్లభనేని వంశీ, అంబటి, కొడాలి నానిని చంపేందుకు చంద్రబాబు సామాజిక వర్గం చందాలు పోగు చేస్తోందని ఆరోపించారు నారాయణస్వామి. చిత్తూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో నారాయణ స్వామి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్టాఫిక్గా మారాయి..
Published on: Dec 13, 2021 12:04 PM
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

