జగన్పై కుట్ర జరుగుతోంది.. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు..(వీడియో)
Narayanaswamy-Chandrababu: ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్పై కుట్ర జరుగుతోందని అన్నారు. చంద్రబాబు ఏ హాని తలపెడుతారోనని రోజూ భయపడుతున్నామని చెప్పారు.
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్పై కుట్ర జరుగుతోందని అన్నారు. చంద్రబాబు ఏ హాని తలపెడుతారోనని రోజూ భయపడుతున్నామని చెప్పారు. వల్లభనేని వంశీ, అంబటి, కొడాలి నానిని చంపేందుకు చంద్రబాబు సామాజిక వర్గం చందాలు పోగు చేస్తోందని ఆరోపించారు నారాయణస్వామి. చిత్తూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో నారాయణ స్వామి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్టాఫిక్గా మారాయి..
Published on: Dec 13, 2021 12:04 PM
వైరల్ వీడియోలు
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

