తెలంగాణ సర్కార్ అక్రమాలకు పాల్పడుతోంది: ప్రధాని మోదీ
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రూ.13,500 కోట్ల విలువైన పలు డెవలప్మెంట్ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసి, ప్రారంభోత్సవాలు చేశారు. మరికొన్నింటిని జాతికి అంకితం చేశారు. మరలా అక్టోబరు 3న నిజామాబాద్లో జరిగే పబ్లిక్ మీటింగ్కు మోదీ రానున్నారు. అక్కడి నుంచే రామగుండంలోని NTPCలో 800 మెగావాట్ల యూనిట్ల విద్యుత్ ప్లాంట్ను ప్రారంభించనున్నారు. ఆ ప్లాంట్ను జాతికి అంకితం చేయనున్నారు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి పాలమూరు జిల్లా వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రూ.13,500 కోట్ల విలువైన పలు డెవలప్మెంట్ పనులకు శంకుస్థాపన చేసి, ప్రారంభోత్సవాలు చేశారు. మరికొన్నింటిని జాతికి అంకితం చేశారు. మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ.. అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్లో మహబూబ్నగర్ జిల్లా భూత్పూరు వెళ్లారు. అక్కడ అమిస్తాపూర్ శివారులోని ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకున్నారు. అక్కడి నిర్వహించిన పాలమూరు ప్రజాగర్జన సభలో మోదీ పాల్గొన్నారు. తిరిగి సాయంత్రం 5.15 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకొని.. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లనున్నారు. మరలా అక్టోబరు 3న నిజామాబాద్లో జరిగే పబ్లిక్ మీటింగ్కు మోదీ రానున్నారు. అక్కడి నుంచే రామగుండంలోని NTPCలో 800 మెగావాట్ల యూనిట్ల విద్యుత్ ప్లాంట్ను ప్రారంభించనున్నారు. ఆ ప్లాంట్ను జాతికి అంకితం చేయనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
ఆ రైతు గొప్ప ఆలోచన.. వారికి ఒక కొత్త జీవితాన్నిచ్చింది..
కుక్క కోసం రూ. 15 లక్షలు.. ఖర్చు చేసారు.. చివరికి..
గడ్డకట్టిన నయాగరా ఫాల్స్.. వింటర్ వండర్ను చూసారా ??
ప్రమాదకర ఎయిర్ పోర్ట్లు ఇవే.. ల్యాండింగ్ కత్తి మీద సామే
మళ్లీ బతకాలన్న ఆశతో.. భద్రపరుస్తున్న మృత దేహాలు
బంగారం, వెండిధరల ఎఫెక్ట్.. రెచ్చిపోయిన దొంగలు
వీడి ట్యాలెంట్కి హ్యాట్సాఫ్.. 15 సెకెండ్లలోనే మాయం చేస్తాడు..

