తెలంగాణ సర్కార్ అక్రమాలకు పాల్పడుతోంది: ప్రధాని మోదీ
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రూ.13,500 కోట్ల విలువైన పలు డెవలప్మెంట్ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసి, ప్రారంభోత్సవాలు చేశారు. మరికొన్నింటిని జాతికి అంకితం చేశారు. మరలా అక్టోబరు 3న నిజామాబాద్లో జరిగే పబ్లిక్ మీటింగ్కు మోదీ రానున్నారు. అక్కడి నుంచే రామగుండంలోని NTPCలో 800 మెగావాట్ల యూనిట్ల విద్యుత్ ప్లాంట్ను ప్రారంభించనున్నారు. ఆ ప్లాంట్ను జాతికి అంకితం చేయనున్నారు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి పాలమూరు జిల్లా వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రూ.13,500 కోట్ల విలువైన పలు డెవలప్మెంట్ పనులకు శంకుస్థాపన చేసి, ప్రారంభోత్సవాలు చేశారు. మరికొన్నింటిని జాతికి అంకితం చేశారు. మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ.. అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్లో మహబూబ్నగర్ జిల్లా భూత్పూరు వెళ్లారు. అక్కడ అమిస్తాపూర్ శివారులోని ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకున్నారు. అక్కడి నిర్వహించిన పాలమూరు ప్రజాగర్జన సభలో మోదీ పాల్గొన్నారు. తిరిగి సాయంత్రం 5.15 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకొని.. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లనున్నారు. మరలా అక్టోబరు 3న నిజామాబాద్లో జరిగే పబ్లిక్ మీటింగ్కు మోదీ రానున్నారు. అక్కడి నుంచే రామగుండంలోని NTPCలో 800 మెగావాట్ల యూనిట్ల విద్యుత్ ప్లాంట్ను ప్రారంభించనున్నారు. ఆ ప్లాంట్ను జాతికి అంకితం చేయనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

