AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ఏపీకి గ్రహణం వీడింది.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..

PM Modi: ఏపీకి గ్రహణం వీడింది.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..

Ravi Kiran

|

Updated on: May 02, 2025 | 5:46 PM

అమరావతి రీలాంచ్‌కు సర్వం సిద్ధమైంది. న్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. అమరావతి రీ-లాంచ్‌లో భాగంగా పలు శంకుస్థాపనలకు శ్రీకారం చుట్టనున్నారు. గన్నవరంలో ల్యాండ్ అయిన ప్రధాని మోదీ.. 3:30PM నుంచి అమరావతి రీలాంచ్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ వివరాలు ఇలా..

అమరావతి రీలాంచ్‌కు సర్వం సిద్ధమైంది. న్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. అమరావతి రీ-లాంచ్‌లో భాగంగా పలు శంకుస్థాపనలకు శ్రీకారం చుట్టనున్నారు. గన్నవరంలో ల్యాండ్ అయిన ప్రధాని మోదీ.. 3:30PM నుంచి అమరావతి రీలాంచ్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో మోదీ కోసం హెలికాప్టర్లు సిద్దంగా ఉన్నాయి. గన్నవరం నుంచి 4 హెలికాప్టర్ల కాన్వాయ్‌తో అమరావతికి వెళ్లనున్నారు మోదీ. 3:15PMకి హెలికాప్టర్‌లో అమరావతికి.. 3:25PMకి సభా వేదికపైకి ప్రధాని మోదీ చేరుకోనున్నారు. ప్రధాని మోదీకి చంద్రబాబు, పవన్‌, మంత్రులు స్వాగతం పలకనున్నారు. గన్నవరం నుంచి అమరావతి వరకు 8వేలమంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. 3:30 నుంచి 4:45PM వరకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, అమరావతి పనులను పునఃప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. 5:15PMకి గన్నవరం నుంచి ఢిల్లీ తిరిగి బయల్దేరి వెళ్లనున్నారు ప్రధాని మోదీ.

Published on: May 02, 2025 03:12 PM