PM Modi: ఏపీకి గ్రహణం వీడింది.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..
అమరావతి రీలాంచ్కు సర్వం సిద్ధమైంది. న్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్న ప్రధాని మోదీ.. అమరావతి రీ-లాంచ్లో భాగంగా పలు శంకుస్థాపనలకు శ్రీకారం చుట్టనున్నారు. గన్నవరంలో ల్యాండ్ అయిన ప్రధాని మోదీ.. 3:30PM నుంచి అమరావతి రీలాంచ్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ వివరాలు ఇలా..
అమరావతి రీలాంచ్కు సర్వం సిద్ధమైంది. న్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్న ప్రధాని మోదీ.. అమరావతి రీ-లాంచ్లో భాగంగా పలు శంకుస్థాపనలకు శ్రీకారం చుట్టనున్నారు. గన్నవరంలో ల్యాండ్ అయిన ప్రధాని మోదీ.. 3:30PM నుంచి అమరావతి రీలాంచ్ కార్యక్రమంలో పాల్గొంటారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో మోదీ కోసం హెలికాప్టర్లు సిద్దంగా ఉన్నాయి. గన్నవరం నుంచి 4 హెలికాప్టర్ల కాన్వాయ్తో అమరావతికి వెళ్లనున్నారు మోదీ. 3:15PMకి హెలికాప్టర్లో అమరావతికి.. 3:25PMకి సభా వేదికపైకి ప్రధాని మోదీ చేరుకోనున్నారు. ప్రధాని మోదీకి చంద్రబాబు, పవన్, మంత్రులు స్వాగతం పలకనున్నారు. గన్నవరం నుంచి అమరావతి వరకు 8వేలమంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. 3:30 నుంచి 4:45PM వరకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, అమరావతి పనులను పునఃప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. 5:15PMకి గన్నవరం నుంచి ఢిల్లీ తిరిగి బయల్దేరి వెళ్లనున్నారు ప్రధాని మోదీ.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

