Andhra: డబ్బుల బ్యాగు స్కూటీలో పెట్టుకుని బయల్దేరాడు.. కొంతదూరం వెళ్లాక
లక్ష రూపాయల సొత్తు.. తన స్కూటీ డిక్కీలో పెట్టుకుని బయల్దేరాడు ఓ వ్యక్తి. కొంతదూరం వెళ్లాక ఆకలేసి ఓ హోటల్ దగ్గర ఆగాడు. అక్కడ టిఫిన్ చేస్తుండగా ఊహించని సీన్ ఎదురైంది. స్కూటీ దగ్గరకు వెళ్లగానే.. డిక్కీలోని డబ్బు కనిపించలేదు. ఆ తర్వాత ఏమైంది..
కృష్ణాజిల్లా ఉయ్యూరులో పట్టపగలు భారీ దొంగతనం జరిగింది. స్థానిక పెద్ద మార్కెట్ వద్ద ఓ వ్యక్తి స్కూటీలో ఉంచిన నగదును చోరీ చేశారు దుండగులు. వివరాల్లోకి వెళ్తే.. ఉయ్యూరుకు చెందిన మణి అనే వ్యక్తి తన స్కూటీ డిక్కీలో రూ. 1.50 లక్షల క్యాష్ ఉంచి హోటల్లో టిఫిన్ చేస్తుండగా.. అనూహ్యంగా చోరీ చేశాడు ఓ దుండగుడు. కాగా, ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ దొంగతనం సీసీ టీవీలో రికార్డు కావడంతో.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Published on: May 03, 2025 04:03 PM
Follow Us
వైరల్ వీడియోలు
ఖాళీగా ఓలా.. అయినా ఉబర్ కోసం అరగంట వెయిటింగ్!
11 ఏళ్లకే యూకే యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా రికార్డ్..
ఉద్యోగితో రూ. 2.5 లక్షల ఫిట్నెస్ బెట్ లో ఓడిన జెరోదా బాస్
ఫోన్ దొంగిలించి పారిపోతూ కుప్పకూలిన దొంగ.. క్షణాల్లో
వీడు మామూలోడు కాదు.. పగలు ఇళ్లకు రంగులు.. రాత్రయితే చాలు..
అంతరిక్షంలో వింత.. 'ఆ గ్రహం' పై ఉప్పు వర్షం..
టీచర్గా మారిన ఎస్పీ.. క్లాస్లో పాఠాలు చెబుతూ..

