కొవ్వూరులో అంతుచిక్కని వ్యాధితో పాడి గేదెలు మృత్యువాత
కొవ్వూరు నియోజకవర్గంలో అంతుచిక్కని వ్యాధితో 40కి పైగా పాడి గేదెలు మృతి చెందాయి. పెద్దేవం గ్రామంలో 10 రోజుల్లో 10 గేదెలు చనిపోయాయి. పశుసంవర్ధక శాఖ అధికారులు నమూనాలు సేకరించి, రైతులను అప్రమత్తం చేశారు. ఎమ్మెల్యే ముప్పడి వెంకటేశ్వరరావు గ్రామాన్ని సందర్శించి, బాధిత రైతులకు సహాయం అందించేందుకు హామీ ఇచ్చారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గంలో రహస్య వ్యాధితో పాడి గేదెలు మృత్యువాత పడుతున్నాయి. గత నెల రోజుల్లో 40 కంటే ఎక్కువ గేదెలు చనిపోయాయి. పెద్దేవం గ్రామంలో మాత్రమే 10 రోజుల్లో 10 గేదెలు మృతి చెందాయి. ఈ విషయంపై పశుసంవర్ధక శాఖ అధికారులు స్పందించి, గ్రామంలో పర్యటించి నమూనాలను సేకరించారు. అలాగే పలు గ్రామాల్లోని పాడి రైతులను అప్రమత్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ముప్పడి వెంకటేశ్వరరావు కూడా పెద్దేవం గ్రామాన్ని సందర్శించి, గేదెల మృతికి కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత రైతులకు తగిన సహాయం అందించేందుకు హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయన అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాక్ క్రికెటర్ల తీరుపై ICCకి BCCI ఫిర్యాదు
లడఖ్ లో అదుపులోకి వచ్చిన ఆందోళనలు
RK Roja: పవన్ పార్ట్ టైం పొలిటీషియన్ గా మారారా
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్కు గిఫ్ట్గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

