Shirdi temple: అదుపులోకొచ్చిన కరోనా.. తెరుచుకోనున్న షిరిడీ ఆలయం..! సర్కార్ మాటేంటంటే..(వీడియో)

|

Sep 30, 2021 | 8:08 AM

మహారాష్ట్ర లో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టించింది.కరోనా కట్టడికి ఆంక్షల్లో భాగంగా ఆ రాష్ట్ర సీఎం కఠిన ఆంక్షలు అమలు చేసింది.పాఠశాలలు , షాపింగ్ మాల్స్ , రద్దీగా ఉండే ప్రాంతాలపై ఆంక్షలు విధించింది.ఈ నేపథ్యంలో ప్రముఖ దేవలయాలు కూడా మూసివేసింది.

Follow us on