జమ్ముకాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. అదుపుతప్పి లోయలో పడిన బస్సు
జమ్ముకశ్మీర్ లోని దోడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కిష్టావర్ నుంచి జమ్ము వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 38 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. 250 మీటర్ల లోతైన లోయలో బస్సు పడిపోయింది. దీంతో భారీ ప్రాణనష్టం జరిగింది. సంఘటనా స్థలానికి సహాయక సిబ్బంది చేరుకున్నారు. దోడా జిల్లా లోని అసర్ లోయ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 55 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వాళ్లను కిష్టావర్, దోడా ప్రభుత్వాసుపత్రులకు తరలించారు.
జమ్ముకశ్మీర్ లోని దోడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కిష్టావర్ నుంచి జమ్ము వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 38 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. 250 మీటర్ల లోతైన లోయలో బస్సు పడిపోయింది. దీంతో భారీ ప్రాణనష్టం జరిగింది. సంఘటనా స్థలానికి సహాయక సిబ్బంది చేరుకున్నారు. దోడా జిల్లా లోని అసర్ లోయ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 55 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వాళ్లను కిష్టావర్, దోడా ప్రభుత్వాసుపత్రులకు తరలించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Leo OTT: లీక్ దెబ్బకు దిగొచ్చిన టీం.. ముందుగానే ఓటీటీ స్ట్రీమింగ్…
Daily Horoscope: ఆ రాశివారిపై అష్టమ రాహు ప్రభావం అయినా ఆ ఒక్క శక్తితో రోజంతా శుభం
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

