Watch Video: తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో రెండేళ్ల బాలుడు కిడ్నాప్.. ఎలా ఎత్తుకెళ్లారో చూడండి..!
Tirupati, October 03: ఇటీవలి కాలంలో చిన్న పిల్లల కిడ్నాప్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. తాజాగా తిరుపతి ఆర్టీసీ బస్స్టాండ్లో రెండేళ్ల బాలుడు అపహరణకు గురయ్యాడు. ఇవాళ తెల్లవారుజామున 2 గంటల నుంచి బాలుడు కనిపించడం లేదు. బాలుడి ఆచూకీ కోసం తల్లిదండ్రులు అంతటా గాలించారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Tirupati, October 03: ఇటీవలి కాలంలో చిన్న పిల్లల కిడ్నాప్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. తాజాగా తిరుపతి ఆర్టీసీ బస్స్టాండ్లో రెండేళ్ల బాలుడు అపహరణకు గురయ్యాడు. ఇవాళ తెల్లవారుజామున 2 గంటల నుంచి బాలుడు కనిపించడం లేదు. బాలుడి ఆచూకీ కోసం తల్లిదండ్రులు అంతటా గాలించారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బస్స్టాండ్ పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతనే బాలుడిని తీసుకెళ్తున్నట్లు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా గుర్తించారు పోలీసులు. తమిళనాడుకు చెందిన కుటుంబం తమ కొడుకు అజేన్ మునుగన్తో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. అయితే, అర్థరాత్రి 12 గంటలు కావడంతో బస్స్టాండ్లోనే నిద్రపోయారు. సరిగ్గా 2 గంటల సమయంలో బాలుడు కనిపించకుండా పోయాడు.
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్ టవర్లనే..
ఆటోలో 4.5 లక్షల నగలు మర్చిపోయిన మహిళ.. చివరికి..
అనారోగ్యం పాలైన భర్త.. బైక్ మెకానిక్గా మారిన భార్య
రోజూ నందీశ్వరుడికి ప్రదక్షిణలు చేస్తున్న నాగుపాము
వరికోత కోస్తున్న కూలీలు..దుబ్బుల మాటున ఉన్నది చూసి హడల్
పోలీస్ స్టేషన్ సమీపంలోనే రెచ్చిపోయిన దొంగలు.. ఏం చేశారో చూడండి
మహిళా పోలీసుల అండర్ కవర్ ఆపరేషన్.. ఆరుగురు అరెస్ట్

