నయన్ కంటే ఆ హీరోయిన్‌కే అగ్రతాంబూలం

Edited By:

Updated on: Feb 27, 2026 | 10:51 PM

టాక్సిక్ సినిమా పారితోషికాలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా నయనతార కంటే కియారా అద్వానీకే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. యష్ భారీ మొత్తం అందుకుంటుండగా, ఐదుగురు హీరోయిన్ల పారితోషికాల వివరాలు హాట్ టాపిక్ అయ్యాయి. యష్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న "టాక్సిక్" సినిమాపై ప్రేక్షకులలో ఆకాశమంత అంచనాలున్నాయి.

యష్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న “టాక్సిక్” సినిమాపై ప్రేక్షకులలో ఆకాశమంత అంచనాలున్నాయి. అయితే, ఈ సినిమా కథాంశం కంటే ఇందులో నటీనటులు అందుకున్న పారితోషికాలపైనే ప్రస్తుతం ఇండస్ట్రీలో విస్తృత చర్చ జరుగుతోంది. రాకింగ్ స్టార్ యష్ ఈ చిత్రానికి బేసిక్ రెమ్యూనరేషన్ 50 కోట్లు తీసుకుంటుండగా, లాభాల్లో వాటా కలిపి ఆయన ఖాతాలోకి 150 నుంచి 200 కోట్ల రూపాయలు వెళ్తాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. “టాక్సిక్” సినిమాలో కియారా అద్వానీ, నయనతారతో సహా ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. వీరిలో సీనియర్ నటి నయనతార కంటే కియారా అద్వానీకే అధిక పారితోషికం దక్కిందనే వార్త వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అనిల్‌ అంబానీ రూ. 3 వేల కోట్ల ఖరీదైన ఇల్లు జప్తు !!

TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ హెచ్చరిక.. సురక్షితంగా యాత్ర చేయాలంటే ఈ వీడియో చూడాల్సిందే

అర్థరాత్రి ‌రైడ్‌తో వణుకు పుట్టించిన మహిళా ఎమ్మెల్యే

వామ్మో పెద్దపులి.. వణుకుతున్న మన్యం

అర్ధరాత్రి లాడ్జిలో మంటలు.. 33 మంది..

Published on: Feb 27, 2026 09:27 PM
Follow Us